జమైకా పబ్లో కాల్పులు..ముగ్గురి మృతి
- November 06, 2016
జమైకాలోని ఒక పబ్లో డామినస్(వస్తువులు కనుగొనే ఆట) ఆడుతున్న నలుగురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జమైకాలోని సెయింట్ కాథరిన్ పారిష్ పబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని వారు చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాయుధుడు వీరిపై కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియలేదు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









