ఇరాక్లో ఆత్మాహతి దాడులు 21 మంది మృతి
- November 06, 2016
ఇరాక్లోని టిక్రిట్, సమారా ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రెండు ఆత్మాహతి దాడుల్లో 21 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. టిక్రిట్లోని రద్దీ ప్రాంతంలో ముష్కరులు అంబులెన్స్లో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఇది జరిగిన కొద్దిసేపటికే సమారాలోని కార్ పార్కింగ్ వద్ద ఇదే తరహాలో అంబులెన్స్తో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మృతిచెందారు. ఈ రెండు ఘటనల్లో వందల మంది గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









