భారతదేశం, జపాన్ మధ్య కుదరనున్న పౌర అణు ఒప్పందం
- November 06, 2016
భారతదేశం, జపాన్ మధ్య పౌర అణు ఒప్పందం కుదరబోతోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశం జపాన్తో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. భారతదేశం అణ్వస్త్ర పరీక్ష జరిపితే ఇరు దేశాల మధ్య పౌర అణు సహకారం నిలిచిపోతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం మూడు రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. దీనివల్ల మన దేశానికి అణు విద్యుత్తు కేంద్రాలను ఎగుమతి చేసేందుకు జపాన్కు అవకాశం కలుగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండటంతో జపాన్ మన దేశంతో అణు సహకారానికి ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







