ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్కు ప్రధాని మోదీ...
- November 07, 2016
జనవరి 3న జరగబోయే ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఫలితాలు నేరుగా విద్యార్థులకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. స్కూలు స్థాయి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలోనే అన్ని కాలేజీల్లో ఇన్నోవేషన్ సెంటర్లలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









