ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ...

- November 07, 2016 , by Maagulf
ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ...

జనవరి 3న జరగబోయే ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఫలితాలు నేరుగా విద్యార్థులకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. స్కూలు స్థాయి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలోనే అన్ని కాలేజీల్లో ఇన్నోవేషన్ సెంటర్లలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com