క్షమాబిక్ష పథకం డిసెంబర్ 1 వ తేదీతో ముగియనుంది.
- November 09, 2016
ప్రభుత్వ నిబందనలు ఉల్లంఘించి అక్రమంగా దేశంలో నివసిస్తున్న అక్రమ ప్రవాసీయులపై మూడు నెలల సడలింపు పథకం చట్టం సంఖ్య 4 2009 ప్రవేశం స్వచ్ఛందంగా సరిచేసుకునేందుకు 90 రోజుల అవకాశం ఇచ్చారు. దేశం నుంచి వెడలిపోవడం నివాసం మరియు ప్రవాసీయుల ప్రాయోజిత క్రమబద్ధీకరణ పథక తదితర అనుగ్రహ కాలం డిసెంబరు 1 వ తేదీతో ముగిస్తుందని ఆంతరంగిక మంత్రిత్వశాఖ (moi) మంగళవారం ఒక ట్వీట్ ద్వారా పునరుద్ఘాటించారు, దేశంలో ఎక్కువ కాలం నివసించిన ప్రవాసీయుల కోసం ఏ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనే ఇబ్బంది లేకుండా దేశం విడిచి అక్రమ నివాసితులు సెప్టెంబర్ 1 వ తేదీ నుండి మూడు నెలల పాటు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆదివారం నుండి గురువారం మధ్య కాలంలో రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిబంధనలు ఉల్లంఘించినవారిపై శోధన చేరుకోవటానికి మరో 20 రోజుల పాటు ఉందని ఆంతరంగిక మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







