సెప్టెంబర్ లో 496 మంది బిచ్చగాళ్ళు అరెస్ట్
- November 09, 2016
మస్కట్ : సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన యాచన వ్యతిరేక జట్లు1,798 తనిఖీలు నిర్వహించి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 496 మంది బిచ్చగాళ్ళు (281 మంది పురుషులు, 215 మంది ఆడవాళ్ళని) అరెస్ట్ చేశారు. గోవేర్నటే పరిధిలోని పలు ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించి బిక్షగాళ్లను అదుపులోనికి తీసుకొన్నారు. వీరు మస్కట్ లో (361 మంది ), ధోఫర్ (ఆరుగురు ), ఉత్తర మరియు దక్షిణ బేహారిన్ లో (88 మంది) మరియు బురైమి (41 మంది ) తనిఖీ లో దొరికిపోయారు.
మొత్తం అరెస్టు కాబడిన వారిలో127 మంది ఓమానీయులు( వీరిలో 80 మంది పురుషులు మరియు 47 మంది మహిళలు ఉన్నారు), ప్రవాసీయులు 369 మంది ( వీరిలో 199 మంది పురుషులు మరియు 170 మంది మహిళలు ఉన్నారు) ఉన్నాయి. సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన యాచన వ్యతిరేక జట్లు అరెస్టు చేసిన వారిలో యొక్క 12 సంవత్సరాల వయస్సు వారు 48 మంది ఉండగా, 12-18 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు 25 మంది ఉన్నారని పేర్కొంది. 198 మంది అరెస్టు చేయగా 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు కాగా కాగా, 68 మంది యాచకులలో 60 సంవత్సరాల వయస్సు పైబడినవారు ఉన్నారు. అదేవిధంగా 11 మంది ఓమానీయులు, మరియు 96 మంది జాతీయులు ఇకపై తాము బిక్షాటన చేయమని అభ్యర్ధించి చట్టంను ఉల్లంగించమని తప్పుఇకపై పునరావృతం చేయమని ప్రతిజ్ఞ తరువాత సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. మంత్రిత్వ శాఖ ఒక వ్యక్తికి 22 మంది పౌరులు, మరియు 238 ప్రవాసీయులు అడుక్కోకుండా పని కల్పించి కష్టపడేలా చర్యలు తీసుకోమని పోలీసులకు సూచించింది. అలాగే, గతంలో తన వద్ద పని చేసిన ఇతర దేశాలకు చెందిన 124 మందిని బిచ్చగాళ్లనీ విడుదల చేయమని వారి యజమాని అభ్యర్ధించిన నేపథ్యంలో, అతని వద్ద నుండి ఒక వాగ్ధానం తీసుకొని పోలీసులు వారిని విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







