ఎంఓఐ వెబ్సైట్లో డిజేబుల్డ్ కోసం అదనపు ఫీచర్లు
- November 09, 2016
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ), యాక్సెస్ సర్టిఫైడ్ అవార్డ్ని ఖతార్ ఎసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ (మాడా) నుంచి పొందింది. వెబ్సైట్స్, డిజేబిలిటీస్తో బాధపడుతున్నవారికి యాక్సెసిబుల్గా ఉండేలా పలు ఫీచర్ల కోసం వెబ్ కంటెంట్ యాక్సెసిబులిటీ గైడ్ లైన్స్ అప్లయ్ చేసినందుకుగాను ఈ అవార్డ్ దక్కింది. మాడా అవార్డ్ని సిఇఓ మహా అల్ మన్సూరి, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఇబ్రహీమ్ మొహమ్మద్ అల్ హరామి అందుకున్నారు. ఖతార్లో డిజేబిలిటీస్తో ఇబ్బంది పడుతున్నవారి కోసం మరిన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉండేలా కొత్త ఫీచర్లను అప్లయ్ చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మాడా, ఎంసిఐ ప్రతినిథులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయా రంగాలకు చెందిన వెబ్సైట్లు డిజేబిలిటీస్ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వీలుగా ఉండేలా ఫీచర్లతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







