వైఫై యూఏఈ: నేషనల్ బాండ్స్ - 'డ్యు' ఒప్పందం
- November 09, 2016
నేషనల్ బాండ్స్ కార్పొరేషన్, నేషనల్ బండ్స్ 'డ్యు'తో తమ పార్టనర్షిప్ని రెన్యువల్ చేసుకుంది. వైఫై యుఎఇ కోసం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించినట్లు నేషనల్ బాండ్స్, డ్యు వర్గాలు వెల్లడించాయి. వైఫై యుఏఈ ప్రస్తుతం అబుదాబీ, షార్జా, దుబాయ్, అల్ అయిన్, రస్ అల్ ఖైమా తదితర ప్రాంతాల్ని కవర్ చేస్తోంది. దుబాయ్ మెట్రో, దుబాయ్ ట్రామ్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, ప్రముఖ షాపింగ్ మాల్స్లో వైఫై సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దుబాయ్ ప్లాన్ 2021లో భాగంగా తమవంతు సహకారంగా వైఫై దుబాయ్ని సపోర్ట్ చేస్తున్నట్లు ఇరు సంస్థల ప్రతినిథులు చెప్పారు. డ్యు బిజినెస్ డెవలప్మెంట్ అండ్ పార్టనర్షిప్స్ వైస్ ప్రెజిడెంట్ జిహాద్ తయారా మాట్లాడుతూ, నేషనల్ బాండ్స్తో కలిసి భాగస్వామ్యం పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. డిజిటల్ రివల్యూషన్ కోసం తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు జిహాద్ తయార్.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







