మోదీ మూడు రోజుల జపాన్ పర్యటనకు బయలుదేర నున్నారు...
- November 09, 2016
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జపాన్ బయలుదేరి వెళ్లనున్నారు. అణు ఇంధనం సరఫరా, వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత రంగాల్లో పరస్పర సహకారంపై ఆ దేశ ప్రధాని షింజో అబేతో చర్చలు జరుపుతారు. టోక్యోలో జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. ప్రధాని అబేతో కలిసి కోబో వరకు షిన్కాసెన్ నిర్మించిన బుల్లెట్ రైలులో ప్రయాణిస్తారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







