త్వరలో ప్రారంభంకానున్న టీహబ్ ఫేస్ 2
- November 11, 2016
భాగ్య నగరంలోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో టీహబ్ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి వెలిగించి టీహబ్ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, నాస్కామ్ ఛైర్మన్ మోహన్రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. టీహబ్ రెండో దశను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అభివృద్ధికి వూతమిచ్చే రంగాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







