త్వరలో ప్రారంభంకానున్న టీహబ్ ఫేస్ 2
- November 11, 2016
భాగ్య నగరంలోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో టీహబ్ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి వెలిగించి టీహబ్ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, నాస్కామ్ ఛైర్మన్ మోహన్రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. టీహబ్ రెండో దశను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అభివృద్ధికి వూతమిచ్చే రంగాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









