ఎన్నికల రోజు దగ్గరపడుతున్న కొద్దే పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ
- November 17, 2016
కువైట్: ఈ నెల నవంబర్ 26 వ తేదీన జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ రోజు సమీపించనుండటంతో ఐదు నియోజకవర్గ పరిధి అంతటా ట్రాఫిక్ రద్దీ చిహ్నాలు కనబడుతున్నాయి. అభ్యర్థులు ఓటర్లు పెద్దకు వెళ్ళి ఓట్ల కోసం ఎర వేసే వేడి దశలో ఇపుడు ఉన్నారు. పోటీ పడే అభ్యర్థుల ప్రధానకార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో అవాంఛిత ట్రాఫిక్ రద్దే ఏర్పడుతుంది పలువురు అభ్యర్థులు పార్కింగ్ సేవలను ఉపయోగించుకొంటున్నారు. భారీ సంఖ్యలో జన సమూహాలు ఏర్పడి ఆ ప్రాంతంలో పెద్ద సమావేశాలు జరగుతుండటంతో ఇప్పటికీ ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి.దీనితో కొన్ని ప్రాంతాల్లో ఓవర్ పార్కింగ్ సైతం జరుగుతుంది. దేశం లో ఇపుడు ఎన్నికల కోలాహలం చూస్తుంటే ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అలాగే ఈ ఎన్నికలలో ప్రజలకు భద్రత ప్రమాణాల పట్ల అవగాహన పెంచేందుకు ఉద్దేశించినట్లు కువైట్ మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే అందరు అభ్యర్థులు వారి ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద తగిన పార్కింగ్ స్థలంను నిర్ధారించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







