సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న రెమో, 25న విడుదలకు రెడీ
- November 19, 2016
శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'రెమో'. టకియా రాజ్ కన్నన్ దర్శకుడు. 24 ఎ.ఎం. స్టూడియోస్ పతాకంపై తెలుగులో అనువాదమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. 'యు' సర్టిఫికెట్ లభించింది. తమిళంలో 60 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. "హీరో శివకార్తికేయ ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్లో అద్భుతంగా నటించడాని, పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం, అనిరుథ్ సంగీతం సినిమాకు నిండుదనం తెచ్చేయాని" దిల్ రాజు చెప్పారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







