అబూ సామ్రా వద్ద మరిన్ని పాస్పోర్ట్ కౌంటర్లు
- November 20, 2016
అబూ సామ్రా సరిహద్దు కేంద్రం వద్ద పాస్పోర్ట్ కౌంటర్లను 40 వరకు పెంచారు. ప్రవేశం మరియు నిష్క్రమణ కోసం మిగిలిన ఇరవై కౌంటర్లను ఉపయోగిస్తారు. కస్టమ్స్ నాలుగు కౌంటర్లు అలాగే వాహన బీమా కౌంటర్ల రెండు వరకు అదనంగా పెరిగిపోయాయి. జాతీయ సరిహద్దులు మరియు స్వదేశ వ్యవహారాల పోలీస్ జనరల్ డైరెక్టరేట్ సరిహద్దు శాఖ డైరక్టర్ బ్రిగేడియర్ నాజర్ బిన్ అబ్దుల్లాహ్ అల్ థానీ మాట్లాడుతూ "అబూ సామ్రా సరిహద్దు ప్రాంతం ద్వారా ప్రజలకు మరియు వస్తువులకు రవాణా ప్రాముఖ్యత ఏర్పడిందని , పట్టణాభివృద్ధి తో కలవడానికి, తాజా సాంకేతిక పరికరాలు అమర్చారు చేయబడింది. ప్రజా రవాణా కోసం ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక కొత్త సౌకర్యం కల్గించినట్లు ఆయన తెలిపారు. చెక్ పోస్టు వద్ద మరిన్ని సేవలను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ అందిస్తుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చెల్లింపు దేశంలోకి ప్రవేశించిన ట్రక్కుల బరువు, ట్రాఫిక్ విచారణ, ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు తదితర విధులను నిర్వహించనుంది. సముద్ర మరియు భూభాగపు సరిహద్దు వద్ద ఇతర రుతువులు పోలిస్తే, ప్రజలు వస్తువుల చేరవేత 30 శాతం కంటే ఎక్కువగా వేసవిలో పెరిగింది. ఈ వేసవి సెలవుల కారణంగా సరిహద్దు శాఖ విధానాలు సులువుగా చేయడానికి వీలు కల్గుతుందని ఆయన అన్నారు. సెలవులు, వారాంతాలలో మరింత మంది ప్రయాణికులు ఈ సరిహద్దు మీదుగా ప్రయాణించవచ్చు. ఆ తర్వాత ఈద్ అల్ అధా మనం హజ్ నుండి వచ్చే ప్రజలను అనుమతించడం పౌర రక్షణ శాఖ చేయాల్సివుంది. అబూ సామ్రా వద్ద డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ, క్రిమినల్ ఎవిడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ, దక్షిణ సెక్యూరిటీ విభాగ సేవలు ఆంతరంగిక శాఖలు ఇక్కడ సమంవ్యంతో పనిచేయాల్సి ఉంది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









