ప్రశాంతి నిలయంలో భక్తులను ఓలలాడించిన ఫణికుమార్ బృందం
- November 20, 2016
ప్రశాంతి నిలయంలో ఆలపించిన మురళీగానం భక్తులను ఓలలాడించింది. శుక్రవారం సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని గురజ ద్రోనేంద్ర ఫణికుమార్ బృందం కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీతో వేలాదిమందిని మైమరపించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతగానకచేరి, మురళీగానం ఆలపించి, భక్తులను తన్మయత్వంలో ఓలలాడించించారు. జై గణేషా, జై జై గణేషా, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. భక్తులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు ఆలపించారు. సంగీత కచేరీ నిర్వహించిన భక్తబృందాన్ని ట్రస్టు సభ్యడు ఆర్. జేరత్నాకర్, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ నరేంద్ర రెడ్డి సన్మానించారు.
https://www.youtube.com/watch?v=-HP1lUrPbCU
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!









