ప్రశాంతి నిలయంలో భక్తులను ఓలలాడించిన ఫణికుమార్ బృందం
- November 20, 2016
ప్రశాంతి నిలయంలో ఆలపించిన మురళీగానం భక్తులను ఓలలాడించింది. శుక్రవారం సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని గురజ ద్రోనేంద్ర ఫణికుమార్ బృందం కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీతో వేలాదిమందిని మైమరపించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతగానకచేరి, మురళీగానం ఆలపించి, భక్తులను తన్మయత్వంలో ఓలలాడించించారు. జై గణేషా, జై జై గణేషా, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. భక్తులు సంయుక్తంగా సత్యసాయి భక్తిగీతాలు ఆలపించారు. సంగీత కచేరీ నిర్వహించిన భక్తబృందాన్ని ట్రస్టు సభ్యడు ఆర్. జేరత్నాకర్, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ నరేంద్ర రెడ్డి సన్మానించారు.
https://www.youtube.com/watch?v=-HP1lUrPbCU
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







