ఆధునిక మార్పిడి రెమెట్రోనిక్స్ ప్రారంభం
- November 20, 2016
మనామా: ఆధునిక మార్పిడి కంపెనీ ప్రస్తుతం " రెమెట్రోనిక్స్ " అనే ప్రచార ఉద్దేశ్యంతో నడుస్తుందని ప్రకటించింది. మూడు నెలల కాలానికి గాను గత సెప్టెంబర్ 6 వ తేదీన ప్రారంభమై వచ్చే నెల డిసెంబర్ 5 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రచారంలో సంస్థ ద్వారా డబ్బు వారసులకు పంపించే వినియోగదారులకు భారీ బహుమతులు అందచేయనున్నారు. ఇవి ఆపిల్ ఐ ఫోన్-6, శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, సోనీ 48 అంగుళాల ఎల్ ఈ డి టీవి, సోనీ హోమ్ థియేటర్, జ్యూస్ మేకర్, ఓవెన్ మరియు స్పోర్ట్ వాచ్ మొదలైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సాధారణ వారం వారం జరిగే డ్రా లతో పాటు 2016 డిసెంబర్ 6 వ తేదీన మెగా డ్రా నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. సంస్థ ఇప్పటికే జరిగిన వారం వారం పలు ద్రాలలో తొమ్మిదిసార్లు విజేతలకు బహుమతులను పంచారు.ప్రస్తుతం రాజ్యంలోని నలుదిక్కుల వ్యాపించి ఉన్నసంస్థ కు చెందిన 15 ప్రదేశాలలో సాగిస్తోందని ట్యూబులై వద్ద తన శాఖను త్వరలో మొదలుపెట్టనుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







