ఆంధ్ర కు ఆపన్న హస్తం !!
- August 30, 2015
విభజనల కష్టాల్లో, నిధుల లేమితో అల్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తాన్ని అందిస్తున్న మిషన్ అమరావతిలో భాగంగా... శ్రీ పల్లె రఘునాధ్ రెడ్డిని, శ్రీ పరకాల ప్రభాకర్ గారిని కలిసిన ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు ముఖ్య మంత్రి ఎన్ ఆర్ ఐ లకు ఇచ్చిన పిలుపుకు స్పందించి 2002 లో విజన్ 2020 ఫర్ డెవెలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్టార్లో సూచనలు అందించి రవాణ శాఖ, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల ఉపయోగంతో పలు అభివృద్ధికి బాటలు వేసిన అప్పటి సూచనలకు...అనుసంధానంగా ఇప్పటి అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూత, ఆర్ధిక వనరులను అందించడానికి ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకు వచ్చి గుప్త గారు మరిన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు, అభివృద్దికి విదేశాల నుంచి చాలా శ్రమలకు ఓర్చి పలుమార్లురాష్ట్ర నాయకులను, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని కలవడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం.... అద్భుతమైన ప్రాజెక్ట్ మానేజ్మెంట్ నైపుణ్యంతో విదేశాల్లో పలు అవార్డులు అందుకున్న మన తెలుగు వారైన గుప్త గారి సేవలు వినియోగించుకుని ఆంధ్ర రాజధాని నిర్మాణమే కాకుండా ... రహదారుల నిర్మాణంలోను, సహజ వనరులను ఉపయోగించడంతో ఆర్ధిక ఒనరులు పెంచుకోవడానికి , రాష్ట్రాన్ని సాంకేతిక పరంగా ముందుకు తీసుకు వెళ్ళడానికి వినియోగించుకోవడానికి మన నాయకులు సంసిద్దత తెలియపరచాలని కోరుకుందాం...!!
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







