దుబాయ్లో 'యోగా ఫెస్ట్ మి'
- November 21, 2016నవంబర్ 18 - 19 తేదీల్లో అంగరంగ వైభవంగా యోగా ఫెస్టివల్ జరిగింది. గల్ఫ్ రీయిజన్కి సంబంధించి పలు దేశాలకు చెందిన యోగా ఇన్స్ట్రక్టర్స్ యోగి, యోగినిలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, యాంఫీ థియేటర్ ఇందుకు వేదికయ్యింది. యోగా, పైలేట్స్, డాన్స్ కి గోంగ్, మెడిటేషన్ వంటివి ఈ కార్యక్రమంలో హైలైట్గా నిలిచాయి. సుమారు 5000 మంది యోగి, యోగినిలు ఈ ఈవెంట్కి హాజరయ్యారు. మహిళల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇది వరుసగా 6వ సంవత్సరమనీ, ఈ తాజా ఈవెంట్లో 30 స్పాన్సరర్స్ తమకు సహకరించారని, రెండ్రోజుల్లో సుమారుగా 150 క్లాసులు నిర్వహఙంచగలిగామని ఫెస్టివల్ ఫౌండర్, యోగిని, ఎలైన్ కెల్లీ చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..