షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ కు మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు
- November 21, 2016యుఏఈ విదేశీ వ్యవహారాల మరియు అంతర్జాతీయ సహకారం మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు ప్రతిష్టాత్మక మదర్ తెరెసా అంతర్జాతీయ అవార్డు లభించింది.ఈ గౌరవంను ఆయనకు ముంబై ఆధారిత హార్మొనీ ఫౌండేషన్ ఒక ధార్మిక సంస్థ అందచేయనుంది. వ్యక్తులను శాంతి మరియు సామరస్యధోరణీ వైపు పయనింపచేయడం ఆయన చేసిన కృషి ఒక అసాధారణ తీరని ప్రశంసించింది.తీవ్రవాద గ్రూపులు మరియు అమాయక ప్రజలను హింస మార్గం వైపు ప్రేరింపచేసి ప్రచారం చూస్తున్న వ్యక్తులు నుండి మరియు విప్లవభావ నూరిపోస్తున్న సంస్థలు నుండి యువతను రక్షించే ప్రణాలికను రూపొందించడంలో ఆయన నిర్మాణితమైన పనికి షేక్ అబ్దుల్లా సన్మానించడంకు అర్హుడవుతారు. అబ్దుల్ రెహమాన్ మొహమ్మద్ అల్ ఒవైస్, ఆరోగ్యం మరియు నివారణ మంత్రి ముంబై లో ఆదివారం తన తరపున ఆ అవార్డు అందుకుంటారని ఈ విషయాన్ని డాక్టర్ అబ్రహం మతాయి, హార్మొనీ ఫౌండేషన్ అధ్యక్షుడు చెప్పారు. మతాయి మాట్లాడుతూ, షేక్ అబ్దుల్లా తన అసాధారణ కార్యదీక్షతో "మధ్యప్రాచ్యంలో శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రచారం బ్రహ్మాండంగా నిర్వహించారని అందుకే ఆయన అవార్డుకు ఒక స్పష్టమైన ఎంపిక అని చెప్పారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు