షార్జాలో ఆత్మహత్య చేసుకున్న భారత కార్మికుడు
- November 24, 2016
46 ఏళ్ల భారతీయుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఆల్ సజ్జా ప్రాంతంలో ఒక చెట్టుకు వ్రేళాడుతూ అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. స్తానికుల సమాచారం మేరకు సంఘటనా స్తలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలింవచి కేసు దర్యాప్తుచేస్తున్నారు. సజ్జా ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా అతన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







