ఇరాక్ లో ఆత్మహుతి దాడి 70 మంది భక్తులు మృతి
- November 24, 2016
బాంబు పేలుడుతో ఇరాక్ మరోమారు దద్దరిల్లింది. ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. ఈ దాడితో ఇరాక్ రక్తసిక్తమైంది. ఈ ఘటనలో 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. దాడిలో కనీసం 70 మంది మృతి చెంది ఉండొచ్చని భద్రతాధికారి ఒకరు తెలిపారు. మృతి చెందిన వారిలో పది మంది ఇరాకీలు కాగా మిగిలినవారు ఇరానియన్లని పేర్కొన్నారు. ఈ పేలుడుపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









