ఇరాక్ లో ఆత్మహుతి దాడి 70 మంది భక్తులు మృతి
- November 24, 2016
బాంబు పేలుడుతో ఇరాక్ మరోమారు దద్దరిల్లింది. ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. ఈ దాడితో ఇరాక్ రక్తసిక్తమైంది. ఈ ఘటనలో 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతి చెందిన వారందరూ షియా భక్తులే. పవిత్ర షియా నగరం కర్బాలా నుంచి వస్తుండగా ఉగ్రవాది ట్రక్కు బాంబుతో విరుచుకుపడ్డాడు. దాడిలో కనీసం 70 మంది మృతి చెంది ఉండొచ్చని భద్రతాధికారి ఒకరు తెలిపారు. మృతి చెందిన వారిలో పది మంది ఇరాకీలు కాగా మిగిలినవారు ఇరానియన్లని పేర్కొన్నారు. ఈ పేలుడుపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







