దేశరాజధానిలో 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు..
- November 24, 2016దేశరాజధానిలోని తెలుగు మాట్లాడే క్రిస్టియన్ల సంక్షేమం కోసం 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ సీహెచ్.ఆర్.పి.మణికుమార్ తెలిపారు. ఈ నెల 26న ఏపీ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో అసోసియేషన్ను రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రారంభిస్తారని మణికుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!