దేశరాజధానిలో 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు..
- November 24, 2016
దేశరాజధానిలోని తెలుగు మాట్లాడే క్రిస్టియన్ల సంక్షేమం కోసం 'తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్' ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ సీహెచ్.ఆర్.పి.మణికుమార్ తెలిపారు. ఈ నెల 26న ఏపీ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో అసోసియేషన్ను రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రారంభిస్తారని మణికుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!









