దేశరాజధానిలో 'తెలుగు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌' ఏర్పాటు..

- November 24, 2016 , by Maagulf
దేశరాజధానిలో  'తెలుగు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌' ఏర్పాటు..

దేశరాజధానిలోని తెలుగు మాట్లాడే క్రిస్టియన్ల సంక్షేమం కోసం 'తెలుగు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌' ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్‌ సీహెచ్‌.ఆర్‌.పి.మణికుమార్‌ తెలిపారు. ఈ నెల 26న ఏపీ భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో అసోసియేషన్‌ను రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ ప్రారంభిస్తారని మణికుమార్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com