నేడు మోదీ హైదరాబాద్ రాక ....
- November 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నగరానికి రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకుంటారని అధికారులు తెలిపారు. విమానాశ్రయం, కిషన్గూడ, కామంచెర్వు, మధురా నగర్, ఆర్బీనగర్, కొత్వాల్గూడ చౌరస్తా, భారతచౌరస్తా, సాతం రాయి, గగన్పహాడ్, ఓల్డ్ కర్నూల్ చౌరస్తా గుండా ఎన్పీఏ వరకు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ వస్తున్నారు. ఆయన రోడ్డుమార్గంలో శివరాంపల్లిలోని సర్ధార్ వల్లభాయ్పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)కి వెళతారని అధికార వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







