నేడు మోదీ హైదరాబాద్ రాక ....
- November 24, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నగరానికి రానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, అధికారులు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకుంటారని అధికారులు తెలిపారు. విమానాశ్రయం, కిషన్గూడ, కామంచెర్వు, మధురా నగర్, ఆర్బీనగర్, కొత్వాల్గూడ చౌరస్తా, భారతచౌరస్తా, సాతం రాయి, గగన్పహాడ్, ఓల్డ్ కర్నూల్ చౌరస్తా గుండా ఎన్పీఏ వరకు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ వస్తున్నారు. ఆయన రోడ్డుమార్గంలో శివరాంపల్లిలోని సర్ధార్ వల్లభాయ్పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)కి వెళతారని అధికార వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







