నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత
- November 24, 2016
నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. నాగాలాండ్లోని దిమాపూర్ విమానాశ్రయంలో ఓ వ్యాపారి రూ.3.5 కోట్ల నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే అది సక్రమ ఆదాయమే అని భావించి ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు అతణ్ని విడిచిపెట్టారు. నిఘా విభాగం అప్రమత్తం చేయడంతో తర్వాత జరిపిన గాలింపుల్లో సదరు నగదుతోపాటు పాత నోట్ల రూపంలో మరో రూ.4.47కోట్లు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







