నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత
- November 24, 2016
నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశించింది. నాగాలాండ్లోని దిమాపూర్ విమానాశ్రయంలో ఓ వ్యాపారి రూ.3.5 కోట్ల నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే అది సక్రమ ఆదాయమే అని భావించి ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు అతణ్ని విడిచిపెట్టారు. నిఘా విభాగం అప్రమత్తం చేయడంతో తర్వాత జరిపిన గాలింపుల్లో సదరు నగదుతోపాటు పాత నోట్ల రూపంలో మరో రూ.4.47కోట్లు కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







