ఒమన్ నుంచి 318 వలసదారుల పంపివేత
- November 29, 2016
మస్కట్: 300 మందికి పైగా వలసదారుల్ని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను డిపోర్ట్ చేసినట్లు తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ లెక్కల ప్రకారం 318 మంది వలసదారులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించడం, అలాగే మినిస్టీరియల్ డెసిషన్ని అతిక్రమించడం వంటి ఆరోపణల నేపథ్యంలో దేశం నుంచి పంపివేయబడినట్లు అర్థమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ వీక్లీ రిపోర్ట్ ప్రకారం నవంబర్ 20 నుంచి 26 మధ్యలో లేబర్ చట్టాన్ని అతిక్రమించిన వర్కర్ల సంఖ్య 282గా ఉంది. అల్ దఖియా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా ఈ ఉల్లంఘనలున్నాయి. 48 ఉల్లంఘనలు అల్ దక్లియా పరిధిలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో అల్ బురైమి (47) ఉంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









