ఒమన్ నుంచి 318 వలసదారుల పంపివేత
- November 29, 2016
మస్కట్: 300 మందికి పైగా వలసదారుల్ని నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను డిపోర్ట్ చేసినట్లు తెలియవస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ లెక్కల ప్రకారం 318 మంది వలసదారులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించడం, అలాగే మినిస్టీరియల్ డెసిషన్ని అతిక్రమించడం వంటి ఆరోపణల నేపథ్యంలో దేశం నుంచి పంపివేయబడినట్లు అర్థమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ వీక్లీ రిపోర్ట్ ప్రకారం నవంబర్ 20 నుంచి 26 మధ్యలో లేబర్ చట్టాన్ని అతిక్రమించిన వర్కర్ల సంఖ్య 282గా ఉంది. అల్ దఖియా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా ఈ ఉల్లంఘనలున్నాయి. 48 ఉల్లంఘనలు అల్ దక్లియా పరిధిలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో అల్ బురైమి (47) ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







