నకిలీ పత్రం సమర్పించినందకు ఒక సంస్థను మూసివేయించిన మంత్రిత్వశాఖ
- November 29, 2016
మనామా: ఇటీవల ఒక నకిలీ పత్రం సమర్పించినందుకు ఒక సంస్థను మూసివేసినట్లు కంపెనీలు వ్యవహారాల డైరెక్టరేట్ పరిశ్రమ,వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు బాధ్యత వహించిన ఆ సంస్థకు సంబంధించిన వారిని ప్రశ్నించే నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుట ఉంచినట్లు సంబంధిత శాఖ పేర్కొంది. ఆ కంపెనీ సమర్పించిన అధికారిక పత్రం ఒక ఎలక్ట్రానిక్ కాపీ కావడంతో డైరెక్టరేట్ యొక్క నిపుణులు అనుమానించారు మంత్రిత్వశాఖ ఆ కంపెనీ పేరు తెలియచేయకుండా ఒక ప్రకటనలో తెలిపింది అభ్యర్థనల వర్తించే సమయంలో ఏ నకిలీ పత్రాలైన ఉపయోగించినట్లయితే చర్య తీవ్రంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించారు. ఈ తరహా మోసపూరిత పత్రాలను సృష్టించడం సహించబోమని అందుకు ప్రతిగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వాటిని ఉల్లంఘించినవారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







