చెన్నై కావేరి ఆస్పత్రిలో కరుణానిధి...
- November 30, 2016
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గురువారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.న్యూట్రిషన్, హైడ్రేషన్ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. కొద్ది రోజులపాటు ఆయన ఆస్పత్రిలో ఉండే చికిత్స తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఆస్పత్రిలో కరుణానిధి వెంట ఆయన కుమారుడు, డీఎంకే ట్రెజరర్ ఎంకె స్టాలిన్ ఉన్నారు.కాగా, కొద్దిరోజుల క్రితం కూడా కరుణానిధి అస్వస్థతకు గురై కోలుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









