వెయ్యి కిలోమీటర్ల నడక: భారత వలసదారడిపై ఆరి తీసిన సుష్మా స్వరాజ్
- December 01, 2016
విమాన టిక్కెట్ కోసం వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం నడిచిన జగన్నాథన్ సెల్వరాజన్ అనే 48 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఉదంతాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. తక్షణం ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి సమాచారం తనకు తెలియజేయాలని ఆమె కోరారు. కోర్టు ప్రొసీడింగ్స్ నేపథ్యంలో రెండేళ్ళపాటు సుమారు 1000 కిలోమీటర్ల దూరం నడిచాడు జగన్నాథన్ సెల్వరాజ్. దుబాయ్ కోర్టు నుంచి తాను నివసిస్తున్న సోనాపూర్ అకామడేషన్ వరకు 22 కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దుబాయ్కి వెళ్ళాడు. ప్రతి రోజూ సుమారు 50 కిలోమీటర్ల దూరం నాలుగు గంటలపాటు నడవాల్సి వచ్చేదని వాపోయాడు సెల్వరాజ్.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









