వెయ్యి కిలోమీటర్ల నడక: భారత వలసదారడిపై ఆరి తీసిన సుష్మా స్వరాజ్
- December 01, 2016
విమాన టిక్కెట్ కోసం వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరం నడిచిన జగన్నాథన్ సెల్వరాజన్ అనే 48 ఏళ్ళ భారతీయ వలసదారుడి ఉదంతాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. తక్షణం ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి సమాచారం తనకు తెలియజేయాలని ఆమె కోరారు. కోర్టు ప్రొసీడింగ్స్ నేపథ్యంలో రెండేళ్ళపాటు సుమారు 1000 కిలోమీటర్ల దూరం నడిచాడు జగన్నాథన్ సెల్వరాజ్. దుబాయ్ కోర్టు నుంచి తాను నివసిస్తున్న సోనాపూర్ అకామడేషన్ వరకు 22 కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చిందని చెప్పాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దుబాయ్కి వెళ్ళాడు. ప్రతి రోజూ సుమారు 50 కిలోమీటర్ల దూరం నాలుగు గంటలపాటు నడవాల్సి వచ్చేదని వాపోయాడు సెల్వరాజ్.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







