45వ జాతీయ దినోత్సవం ఎతిహాద్ 45 శాతం డిస్కౌంట్
- December 01, 2016
ఎతిహాద్ ఎయిర్వేస్ తమ ప్రయాణీకులకు 45 శాతం డిస్కౌంట్ ఫేర్స్ని యూఏఈ నేషనల్ డే సందర్భంగా ప్రకటించింది. 45 డెస్టినేషన్లకు సంబంధించి ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణీకులు డిసెంబర్ 2 లోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 15 వరకు ప్రయాణాలు చేసేందుకు వీలుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది ఆయా డెస్టినేషన్లకు భిన్నంగా ఉండొచ్చు. మేగ్జిమమ్ డిస్కౌంట్ 45 శాతం అని ఎతిహాద్ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎతిహాద్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇండియన్ సబ్ కాంటినెంట్లోని డెస్టినేషన్లకు ఎకానమీ క్లాస్ రిటర్న్ ఫేర్స్ అతి తక్కువగా 660 దిర్హామ్లు ముంబైకి, బెంగళూరుకి 809, ఢిల్లీకి 739 దిర్హామ్లుగా నిర్ణయించారు. ఎమిరేట్స్ కూడా స్పెషల్ ఫేర్స్ని ఇప్పటికే ప్రకటించింది డిసెంబర్ 8 లోపు బుక్ చేసుకున్న వారు డిసెంబర్ 1 నుంచి జూన్ 15 వరకు డిస్కౌంట్ ఫేర్తో ప్రయాణించేందుకు వీలుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







