తీవ్రవాద ముఠాలలో చేరిన ముగ్గురు వ్యక్తులకు జైలుశిక్ష
- December 02, 2016
ఒక ఎమిరేట్ జాతీయునికి10 సంవత్సరాల జైలుశిక్షను శుక్రవారం రాష్ట్ర సెక్యూరిటీ డివిజన్ ఫెడరల్ సుప్రీం కోర్టు వద్ద విధించింది. నిందితుడు గత కాలంలో తీవ్రవాద సంస్థలో చేరడమే కాక అక్కడ నాయకత్వం వహించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అధేవిధంగా కోర్టు కూడా మరో నిందితుడిని ఎ కె బి గా గుర్తించారు. తీవ్రవాద సంస్థలో చేరినందుకు శిక్ష విధించారు. మూడు సంవత్సరాల శిక్షాకాలంలో ఆ వ్యక్తి నడవడికను పరిశీలన చేస్తారు. మరొక కేసు సందర్భంలో మరో ఎమిరేట్ నిందితుడికి ( హెచ్ ఎస్ కె ) ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక కార్యాలయం నిర్వహించడమే కాక, తీవ్రవాద భావజాలాన్ని ప్రజలలోనికి చొప్పించే ప్రయత్నం చేసినట్లు నిరూపితమయ్యంది. ఇంకొక ప్రత్యేక సందర్భంలో, ఒక అరబ్ అనుమానితుడు ఎస్. హెచ్. ఎ. కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దేష్ తీవ్రవాద సంస్థకు చెందిన రచన నినాదాలు గోడలు మరియు సొరంగాలపై ఆరోపణలతో పాటు రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా పదబంధాలు రాయడంలో ఉల్లంఘించిన నేరంలో నిందితుడిగా కోర్టు చేత రుజువు చేయబడ్డాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







