నేషనల్ డే సందర్భంగా యూనియన్ హౌస్లో యూఏఈ నాయకుల సమావేశం
- December 03, 2016
దుబాయ్: యూఏఈ లీడర్ షిప్ - సీనియర్ సభ్యులు యూనియన్ హౌస్లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు సందేశాన్నివ్వడానికి, తద్వారా దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, క్రౌన్స్ & రపిన్స్, డిప్యూటీ సూపర్ కమాండర్ - యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, మెంబర్స్ ఆఫ్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్, ఎమిరేట్స్ రూలర్స్తో కలిసి సమావేశమయ్యారు. 45వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా మహనీయుల్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ మ్యూజియంను ప్రారంభించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మంచి అభివృద్ధి సాధిస్తోందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







