బంగ్లాదేశ్లో రోజురోజుకీ పెరుగుతున్నదాడులు
- December 04, 2016
బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుండగులు ఈరోజు మరో దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందులోని మూడు విగ్రహాలను ముక్కలు చేశారు. తూర్పు నెట్రొకోన ప్రాంతంలోని మైమెన్సింఘొరోహి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం పది హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేసిన ఘటనను మర్చిపోకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. షరీఫ్పూర్ కాళీ ఆలయం తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసిన గ్రామస్తులకు లోపల ధ్వంసమైన విగ్రహాలు కనిపించాయి. ముక్కలైన విగ్రహాల్లో ఒకటి కాళీమాత విగ్రహం కాగా మరొకటి శివుని విగ్రహం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







