మోడీ ఎఫెక్ట్!
- September 02, 2015
ప్రధాని మోదీ పనితీరుపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రశంసలు అందుతున్నాయి. భారత్లో కలుస్తామంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 2014 వరదల సమయంలో జమ్ముకాశ్మీర్ ప్రజలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు మోదీ ముందుకు వచ్చిన సంగతిని వాళ్లు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. 2015 భూకంపం సమయంలోనూ భారత ప్రభుత్వ స్పందనను పాక్ ఆక్రమిత ప్రజలు లోతుగా అర్ధం చేసుకున్నారు. ప్రజల్లో భారత్ పట్ల కలుగుతున్న ఆరాధ్య భావనను కళ్లారా చూసిన అంజుమన్ మిన్హాజ్ ఎ రసూల్ చైర్మెన్ మౌలానా సయ్యద్ అతర్ హుసేన్ దెహ్లావి మీడియాతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







