మోడీ ఎఫెక్ట్!
- September 02, 2015
ప్రధాని మోదీ పనితీరుపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రశంసలు అందుతున్నాయి. భారత్లో కలుస్తామంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 2014 వరదల సమయంలో జమ్ముకాశ్మీర్ ప్రజలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాలు అందించేందుకు మోదీ ముందుకు వచ్చిన సంగతిని వాళ్లు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారు. 2015 భూకంపం సమయంలోనూ భారత ప్రభుత్వ స్పందనను పాక్ ఆక్రమిత ప్రజలు లోతుగా అర్ధం చేసుకున్నారు. ప్రజల్లో భారత్ పట్ల కలుగుతున్న ఆరాధ్య భావనను కళ్లారా చూసిన అంజుమన్ మిన్హాజ్ ఎ రసూల్ చైర్మెన్ మౌలానా సయ్యద్ అతర్ హుసేన్ దెహ్లావి మీడియాతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









