సిరియా పై నిఘా
- September 02, 2015
అమెరికా గూఢచార సంస్థ సిఐఎ, స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ సారధ్యంలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థపై సిరియాలో అమెరికా ద్రోణ్ దాడులను ప్రారంభించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఐఎస్ మిలిటెంట్ సంస్థపై విస్తృత స్థాయిలో చేపట్టిన దాడుల్లో భాగంగానే అమెరికా ఈ ద్రోణ్ దాడులకు తెరతీసినట్లు అమెరికా సీనియర్ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. సిరియాలో కొనసాగుతున్న యుద్ధంలో సిఐఎ ప్రమేయాన్ని ఈ రహస్య దాడుల కార్యక్రమం ప్రతిబింబిస్తున్నదని ఈ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఉగ్రవాద అనుమానితుల్లో అత్యంత ఉన్నత స్థాయి లక్ష్యాలుగా పరిగణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులను అమెరికా ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







