ఇంపార్టెంట్ పర్సన్స్ తో అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్..

- December 05, 2016 , by Maagulf
ఇంపార్టెంట్ పర్సన్స్ తో అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్..

అక్కినేని వారింట జరగబో పెళ్లిళ్ల వార్తతో ఫిల్మ్ నగర్ మోత మోగిపోతోంది. అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ కు ఎక్కువమందితో కాకుండా ఇంపార్టెంట్ పర్సన్స్ తో నే ముగించాలని డిసైడ్ అయ్యారట. డిసెంబర్ తొమ్మిదో తారీఖున అఖిల్ నిశ్చితార్ధానికి అన్ని అరేంజ్ మెంట్స్ రెడీ అయిపోతున్నాయట. మొదట జీవికే మనుమరాలు శ్రీయా భూపాల్‌తో జరిగే అఖిల్ ఎంగేజ్ మెంట్ అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు చాలా తక్కువ మందికే ఇన్వీటేషన్లు అందినట్టు టాక్. ఈ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్ ల సంఖ్య 40 కి మించదని అంటన్నారు. అటు అఖిల్ పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకోబోతున్నాడు కాబట్టి.. దానికీ లిమిటెడ్ గెస్ట్‌లో అటెండ్ అవుతారనీ, అయితే మ్యారేజ్ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com