ఇంపార్టెంట్ పర్సన్స్ తో అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్..
- December 05, 2016
అక్కినేని వారింట జరగబో పెళ్లిళ్ల వార్తతో ఫిల్మ్ నగర్ మోత మోగిపోతోంది. అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ కు ఎక్కువమందితో కాకుండా ఇంపార్టెంట్ పర్సన్స్ తో నే ముగించాలని డిసైడ్ అయ్యారట. డిసెంబర్ తొమ్మిదో తారీఖున అఖిల్ నిశ్చితార్ధానికి అన్ని అరేంజ్ మెంట్స్ రెడీ అయిపోతున్నాయట. మొదట జీవికే మనుమరాలు శ్రీయా భూపాల్తో జరిగే అఖిల్ ఎంగేజ్ మెంట్ అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు చాలా తక్కువ మందికే ఇన్వీటేషన్లు అందినట్టు టాక్. ఈ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్ ల సంఖ్య 40 కి మించదని అంటన్నారు. అటు అఖిల్ పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకోబోతున్నాడు కాబట్టి.. దానికీ లిమిటెడ్ గెస్ట్లో అటెండ్ అవుతారనీ, అయితే మ్యారేజ్ రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







