ఇంపార్టెంట్ పర్సన్స్ తో అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్..
- December 05, 2016
అక్కినేని వారింట జరగబో పెళ్లిళ్ల వార్తతో ఫిల్మ్ నగర్ మోత మోగిపోతోంది. అఖిల్, శ్రేయాల ఎంగేజ్ మెంట్ కు ఎక్కువమందితో కాకుండా ఇంపార్టెంట్ పర్సన్స్ తో నే ముగించాలని డిసైడ్ అయ్యారట. డిసెంబర్ తొమ్మిదో తారీఖున అఖిల్ నిశ్చితార్ధానికి అన్ని అరేంజ్ మెంట్స్ రెడీ అయిపోతున్నాయట. మొదట జీవికే మనుమరాలు శ్రీయా భూపాల్తో జరిగే అఖిల్ ఎంగేజ్ మెంట్ అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు చాలా తక్కువ మందికే ఇన్వీటేషన్లు అందినట్టు టాక్. ఈ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్న గెస్ట్ ల సంఖ్య 40 కి మించదని అంటన్నారు. అటు అఖిల్ పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకోబోతున్నాడు కాబట్టి.. దానికీ లిమిటెడ్ గెస్ట్లో అటెండ్ అవుతారనీ, అయితే మ్యారేజ్ రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







