నానక్రామ్ గూడలో కుప్పకూలిన భవనం
- December 08, 2016
నాసిరకమైన నిర్మాణం వల్లే భవనం కూలిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని చెప్పారు. నానక్రామ్ గూడలో కుప్పకూలిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మంత్రి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సాయంత్రానికి సహాయ చర్యలు పూర్తవుతాయన్న కేటీఆర్..ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







