యూ. ఏ. ఈ. లో 550 దిర్హమ్స్ గా నిర్ణయించబడిన ఈద్ అదాహి విలువ
- September 04, 2015
ఈద్ అల్ అధా పర్వదినానికి ఇంకా 3 వారాల సమయమున్నందున, ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ చారిటబల్ ఆక్టివిటిస్ డిపార్ట్మెంట్ వారు అదాహి లేదా బలిఈయబడిన జంతువుల విలువను దేశంలో 550 మరియు విదేశాల్లో 350 దినారాలుగా నిర్ణయించారు. సదరు శాఖ వారి ధార్మిక సంస్థల ఆక్టింగ్ మేనేజర్ ఐన అబ్దుల్లా అల్ ఖెబి, దేశంలోని చార్మిక ధాసమాజాలు మరియు సంస్థలు అదాహిని సేకరించడానికి, వానిని స్థానికంగాను, విదేశాల్లోనూ పంచడానికి నియమించబడ్దాయని తెలిపారు. ఈవిధంగా అదాహి పొందే దేశాల్లో-లెబనాన్, ఈజిప్ట్, అల్జీరియా, మారటానియా, ఎరీత్రియా, సోమాలీయా, సూడాన్, ఇండొనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, ఉక్రైన్, థాయిల్యాండ్, నేపాల్, ఇండియా, చైనా, నిగర్, ఉగాండ, ఇతీయోపియా, తాంజానీయా, ఘనా, బురుండి, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా ఉన్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









