యూ. ఏ. ఈ. లో 550 దిర్హమ్స్ గా నిర్ణయించబడిన ఈద్ అదాహి విలువ
- September 04, 2015
ఈద్ అల్ అధా పర్వదినానికి ఇంకా 3 వారాల సమయమున్నందున, ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ చారిటబల్ ఆక్టివిటిస్ డిపార్ట్మెంట్ వారు అదాహి లేదా బలిఈయబడిన జంతువుల విలువను దేశంలో 550 మరియు విదేశాల్లో 350 దినారాలుగా నిర్ణయించారు. సదరు శాఖ వారి ధార్మిక సంస్థల ఆక్టింగ్ మేనేజర్ ఐన అబ్దుల్లా అల్ ఖెబి, దేశంలోని చార్మిక ధాసమాజాలు మరియు సంస్థలు అదాహిని సేకరించడానికి, వానిని స్థానికంగాను, విదేశాల్లోనూ పంచడానికి నియమించబడ్దాయని తెలిపారు. ఈవిధంగా అదాహి పొందే దేశాల్లో-లెబనాన్, ఈజిప్ట్, అల్జీరియా, మారటానియా, ఎరీత్రియా, సోమాలీయా, సూడాన్, ఇండొనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, ఉక్రైన్, థాయిల్యాండ్, నేపాల్, ఇండియా, చైనా, నిగర్, ఉగాండ, ఇతీయోపియా, తాంజానీయా, ఘనా, బురుండి, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా ఉన్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







