యూ. ఏ. ఈ. లో 550 దిర్హమ్స్ గా నిర్ణయించబడిన ఈద్ అదాహి విలువ
- September 04, 2015
ఈద్ అల్ అధా పర్వదినానికి ఇంకా 3 వారాల సమయమున్నందున, ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ చారిటబల్ ఆక్టివిటిస్ డిపార్ట్మెంట్ వారు అదాహి లేదా బలిఈయబడిన జంతువుల విలువను దేశంలో 550 మరియు విదేశాల్లో 350 దినారాలుగా నిర్ణయించారు. సదరు శాఖ వారి ధార్మిక సంస్థల ఆక్టింగ్ మేనేజర్ ఐన అబ్దుల్లా అల్ ఖెబి, దేశంలోని చార్మిక ధాసమాజాలు మరియు సంస్థలు అదాహిని సేకరించడానికి, వానిని స్థానికంగాను, విదేశాల్లోనూ పంచడానికి నియమించబడ్దాయని తెలిపారు. ఈవిధంగా అదాహి పొందే దేశాల్లో-లెబనాన్, ఈజిప్ట్, అల్జీరియా, మారటానియా, ఎరీత్రియా, సోమాలీయా, సూడాన్, ఇండొనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, ఉక్రైన్, థాయిల్యాండ్, నేపాల్, ఇండియా, చైనా, నిగర్, ఉగాండ, ఇతీయోపియా, తాంజానీయా, ఘనా, బురుండి, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా ఉన్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్









