యూ. ఏ. ఈ. లో 550 దిర్హమ్స్ గా నిర్ణయించబడిన ఈద్ అదాహి విలువ
- September 04, 2015
ఈద్ అల్ అధా పర్వదినానికి ఇంకా 3 వారాల సమయమున్నందున, ఇస్లామిక్ ఆఫైర్స్ అండ్ చారిటబల్ ఆక్టివిటిస్ డిపార్ట్మెంట్ వారు అదాహి లేదా బలిఈయబడిన జంతువుల విలువను దేశంలో 550 మరియు విదేశాల్లో 350 దినారాలుగా నిర్ణయించారు. సదరు శాఖ వారి ధార్మిక సంస్థల ఆక్టింగ్ మేనేజర్ ఐన అబ్దుల్లా అల్ ఖెబి, దేశంలోని చార్మిక ధాసమాజాలు మరియు సంస్థలు అదాహిని సేకరించడానికి, వానిని స్థానికంగాను, విదేశాల్లోనూ పంచడానికి నియమించబడ్దాయని తెలిపారు. ఈవిధంగా అదాహి పొందే దేశాల్లో-లెబనాన్, ఈజిప్ట్, అల్జీరియా, మారటానియా, ఎరీత్రియా, సోమాలీయా, సూడాన్, ఇండొనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, ఉక్రైన్, థాయిల్యాండ్, నేపాల్, ఇండియా, చైనా, నిగర్, ఉగాండ, ఇతీయోపియా, తాంజానీయా, ఘనా, బురుండి, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ మరియు దక్షిణ అమెరికా ఉన్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







