భారత్ - యూ. ఏ. ఈ. ఉమ్మడి కమిషన్ కు అధ్యక్షత వహించిన యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి
- September 04, 2015
భారత్- యూ. ఏ. ఈ ఉమ్మడి కమిషన్ యొక్క 11 వ సెషన్ కు యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా అధ్యక్షత వహించగా, భారత్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖా మంత్రి స్వరాజ్ పాల్గొన్నారు. గతంలో భారత్ లో అబుధాబీ ప్రభుత్వం చమురు నిల్వలను స్థాపించడానికి వ్యూహాత్మకంగా దోహదపడ్డ గత అంటే ఫిబ్రవరి 2013 న నిర్వహించిన రెండు దేశాల ఉమ్మడి సెషన్ విజయవంతమయింది అనడానికి ప్రస్తుత సెషన్ నిదర్శనమని, షేక్ అబ్దుల్లా ప్రకటించారు. ఉమ్మడి ఆసక్తి గల రంగాలలో పెట్టుబడి అవకాశాలను గురించి చర్చిచిన, అన్ని రంగాలలో ఇరుదేశాల సంబందాలను బలోపేతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడి పర్యటనను ఆయన ప్రశంసించారు. 2016-18 కాలానికి మానవ హక్కుల మండలిలో యూ. ఏ. ఈ భాగస్వామ్యం పొందడానికి ప్రతిపాదించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









