భారత్ - యూ. ఏ. ఈ. ఉమ్మడి కమిషన్ కు అధ్యక్షత వహించిన యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి
- September 04, 2015
భారత్- యూ. ఏ. ఈ ఉమ్మడి కమిషన్ యొక్క 11 వ సెషన్ కు యూ. ఏ. ఈ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా అధ్యక్షత వహించగా, భారత్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖా మంత్రి స్వరాజ్ పాల్గొన్నారు. గతంలో భారత్ లో అబుధాబీ ప్రభుత్వం చమురు నిల్వలను స్థాపించడానికి వ్యూహాత్మకంగా దోహదపడ్డ గత అంటే ఫిబ్రవరి 2013 న నిర్వహించిన రెండు దేశాల ఉమ్మడి సెషన్ విజయవంతమయింది అనడానికి ప్రస్తుత సెషన్ నిదర్శనమని, షేక్ అబ్దుల్లా ప్రకటించారు. ఉమ్మడి ఆసక్తి గల రంగాలలో పెట్టుబడి అవకాశాలను గురించి చర్చిచిన, అన్ని రంగాలలో ఇరుదేశాల సంబందాలను బలోపేతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడి పర్యటనను ఆయన ప్రశంసించారు. 2016-18 కాలానికి మానవ హక్కుల మండలిలో యూ. ఏ. ఈ భాగస్వామ్యం పొందడానికి ప్రతిపాదించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







