దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం లో మరో 100 భారతీయ కంపెనీలు
- September 04, 2015
ఇటీవల ప్రకటించిన 2024 అభివృద్ధి పధకం ప్రకారం DIFC, రానున్న 10 సంవత్సరాలలో భారతీయ కంపెనీల సంఖ్యను మరో 100 వరకు పెంచడానికి నిర్ణయించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి, యూ. ఏ. ఈ. ని సందర్శించిన అనంతరం ఈ వ్యూహాత్మక చర్య తీసుకోబడడం గమనార్హం! ఈ కేంద్రంలోని ఆర్ధిక సంస్థలలో భారత్ మూడవ అతిపెద్దదిగా అవతరించింది. ఈ సందర్భంగా సంస్థ డేప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరిఫ్ అమీరీ, తమ 10 సంవత్సరాల అభివృద్ధి వ్యూహం యొక్క అమలును గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ ముంబాయి పర్యటనలో, ఇపుడీపుడే వేగం పుంజుకుంటున్న భారతీయ మార్కెట్ తో చిరకాల భాగస్వామ్య నిర్మాణానికి, కొనసాగించడానికి DIFC కృషిని వివరించామని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







