దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం లో మరో 100 భారతీయ కంపెనీలు
- September 04, 2015
ఇటీవల ప్రకటించిన 2024 అభివృద్ధి పధకం ప్రకారం DIFC, రానున్న 10 సంవత్సరాలలో భారతీయ కంపెనీల సంఖ్యను మరో 100 వరకు పెంచడానికి నిర్ణయించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి, యూ. ఏ. ఈ. ని సందర్శించిన అనంతరం ఈ వ్యూహాత్మక చర్య తీసుకోబడడం గమనార్హం! ఈ కేంద్రంలోని ఆర్ధిక సంస్థలలో భారత్ మూడవ అతిపెద్దదిగా అవతరించింది. ఈ సందర్భంగా సంస్థ డేప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరిఫ్ అమీరీ, తమ 10 సంవత్సరాల అభివృద్ధి వ్యూహం యొక్క అమలును గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ ముంబాయి పర్యటనలో, ఇపుడీపుడే వేగం పుంజుకుంటున్న భారతీయ మార్కెట్ తో చిరకాల భాగస్వామ్య నిర్మాణానికి, కొనసాగించడానికి DIFC కృషిని వివరించామని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







