దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం లో మరో 100 భారతీయ కంపెనీలు
- September 04, 2015
ఇటీవల ప్రకటించిన 2024 అభివృద్ధి పధకం ప్రకారం DIFC, రానున్న 10 సంవత్సరాలలో భారతీయ కంపెనీల సంఖ్యను మరో 100 వరకు పెంచడానికి నిర్ణయించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడి, యూ. ఏ. ఈ. ని సందర్శించిన అనంతరం ఈ వ్యూహాత్మక చర్య తీసుకోబడడం గమనార్హం! ఈ కేంద్రంలోని ఆర్ధిక సంస్థలలో భారత్ మూడవ అతిపెద్దదిగా అవతరించింది. ఈ సందర్భంగా సంస్థ డేప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆరిఫ్ అమీరీ, తమ 10 సంవత్సరాల అభివృద్ధి వ్యూహం యొక్క అమలును గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ ముంబాయి పర్యటనలో, ఇపుడీపుడే వేగం పుంజుకుంటున్న భారతీయ మార్కెట్ తో చిరకాల భాగస్వామ్య నిర్మాణానికి, కొనసాగించడానికి DIFC కృషిని వివరించామని ఆయన తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









