బెంగుళూరు నుంచి సింగపూర్, కొలంబోకు విమాన సర్వీసులు
- December 13, 2016
బెంగళూరు నుంచి సింగపూర్, కొలంబోలకు రోజూ విమాన సర్వీసులను నడపనున్నట్లు జెట్ ఎయిర్వేస్ మంగళవారం ప్రకటించింది. రేపటి నుంచి సింగపూర్ సర్వీసు ప్రారంభమవుతుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. బెంగళూరు, సింగపూర్ మధ్య ప్రయాణికుల సంఖ్య ఏటా 15 శాతం పెరుగుతూ వస్తోందని ఆయన చెప్పారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ నుంచి రోజుకు రెండు ట్రిప్పులు, చైన్నై నుంచి ఒక ట్రిప్పు సింగపూర్కు నడుపుతున్నామని, జనవరి 5 నుంచి కొలంబోకు విమాన సర్వీసును ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







