సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు

- December 13, 2016 , by Maagulf
సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు

భారత్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు. ప్రంపచ మేధావుల జాబితాలో స్థానం పొందారు. 'ది ఫారిన్‌ పాలసీ' పత్రిక 2016 ఏడాదికిగానూ మంగళవారం ప్రకటించిన 100 మంది ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో సుష్మ పేరు కూడా ఉండటం గర్వకారణం.ఇదే జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాజీ సీఈఓ వినీత్‌ నాయర్‌ - అనుపమ దంపతులకు కూడా చోటు దక్కింది. 'విధాన రూపకర్త'ల విభాగంలో ఎంపికైన సుష్మ 'కామన్‌ ట్వీపుల్స్‌(ట్విటర్‌)నాయకురాల'ని 'ది ఫారిన్‌ పాలసీ' పత్రిక పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com