14 విమాన సర్వీసులు రద్దయ్యాయి...
- December 13, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 14 విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తుఫాను ప్రభావంతో చెన్నై, తిరుపతి విమానాశ్రయ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో శంషాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే ఏడు, తిరుపతికి వెళ్లే 4, జైపూర్, విజయవాడ, రాజమండ్రికి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆయా విమానాశ్రయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని విమానాశ్రయ సిబ్బంది అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









