14 విమాన సర్వీసులు రద్దయ్యాయి...
- December 13, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 14 విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తుఫాను ప్రభావంతో చెన్నై, తిరుపతి విమానాశ్రయ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో శంషాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే ఏడు, తిరుపతికి వెళ్లే 4, జైపూర్, విజయవాడ, రాజమండ్రికి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆయా విమానాశ్రయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని విమానాశ్రయ సిబ్బంది అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







