జలుబుకు అల్లం దివ్యౌషధం
- December 14, 2016
శీతాకాలంలో ఏర్పడే జలుబుకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అజీర్తిని నివారించడంలో అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరంకు చెక్ పెడుతుంది. అల్లంలోని కొన్ని ఔషధ గుణాలు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. గుండెపోటును నిరోధిస్తాయి. తోలు తీసేసిన అల్లం ముక్కను దంచి ఒక కప్పు పాలలో చేర్చి మరిగించి.. వడగట్టి కలకండతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబును దూరం చేసుకోవచ్చు.
అలాగే అరస్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనారసం, ఒక స్పూన్ తేనె ఈ నాలుగింటిని కలిపి.. ప్రతి రోజూ ముడు పూటలా తీసుకుంటే.. పిత్త సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొవ్వును తగ్గించుకోవచ్చు. అల్లం రసంతో తేనెను కలుపుకుని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే జలుబు మటాష్ అవుతుంది.
అర స్పూన్ అల్లం రసంతో హాఫ్ బాయిల్డ్ ఎగ్తో తేనెను కలిపి తీసుకుంటే రోజుకొకటి చొప్పున నెలపాటు తీసుకుంటే నరాల బలహీనతను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







