డిపెండెంట్ చిల్డ్రన్కి ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరికాదు
- December 15, 2016
18 ఏళ్ళ పైబడిన మేల్ చిల్డ్రన్కి ఎగ్జిట్ పర్మిట్ నిబంధన అటకెక్కినట్లే. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) మెట్రాష్2 అప్లికేషన్లో ఈ మేరకు కాలమ్ మిస్ అవనుంది. ఖతార్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ హుకూమి ప్రకారం డిపెండెంట్ చిల్డ్రన్, భార్య ఎవరైతే ఫ్యామిలీ స్పాన్సర్షిప్లో ఉంటారో, వారికి తప్ప ఖతార్ ఎక్స్పాట్రియేట్ రెసిడెంట్స్ దేశాన్ని వీడాలంటే ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి అని తెలియవస్తోంది. ఈ స్టేట్మెంట్ ప్రకారం 18 ఏళ్ళ పైబడిన కుమారులు సైతం ఎగ్జిట్ పర్మిట్ లేకుండానే దేశాన్ని విడిచి వెళ్ళేందుకు ఆస్కారం ఉంది. అయితే అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం 25 ఏళ్ళ పైబడిన మగవారికి మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ పర్మిట్ అవసరం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







