డిపెండెంట్ చిల్డ్రన్కి ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరికాదు
- December 15, 2016
18 ఏళ్ళ పైబడిన మేల్ చిల్డ్రన్కి ఎగ్జిట్ పర్మిట్ నిబంధన అటకెక్కినట్లే. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) మెట్రాష్2 అప్లికేషన్లో ఈ మేరకు కాలమ్ మిస్ అవనుంది. ఖతార్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ హుకూమి ప్రకారం డిపెండెంట్ చిల్డ్రన్, భార్య ఎవరైతే ఫ్యామిలీ స్పాన్సర్షిప్లో ఉంటారో, వారికి తప్ప ఖతార్ ఎక్స్పాట్రియేట్ రెసిడెంట్స్ దేశాన్ని వీడాలంటే ఎగ్జిట్ పర్మిట్ తప్పనిసరి అని తెలియవస్తోంది. ఈ స్టేట్మెంట్ ప్రకారం 18 ఏళ్ళ పైబడిన కుమారులు సైతం ఎగ్జిట్ పర్మిట్ లేకుండానే దేశాన్ని విడిచి వెళ్ళేందుకు ఆస్కారం ఉంది. అయితే అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం 25 ఏళ్ళ పైబడిన మగవారికి మాత్రం ఖచ్చితంగా ఎగ్జిట్ పర్మిట్ అవసరం.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









