అక్రమాలకు పాల్పడుతున్న పలువురు వ్యాపారులపై కేసులు నమోదు
- December 16, 2016
ఇటీవల కాఫీ దుకాణాలు,రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్స్ వద్ద వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు కనుగొనబడిందని ఇటువంటి అక్రమాలకు మరియు మోసం సందర్భాలలో వాణిజ్య ప్రాసిక్యూషన్ విభాగం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సూచిస్తారు. మంత్రి ఖలీద్ అల్ రౌద్రన్ సూచనల ప్రకారం వాణిజ్య పర్యవేక్షణ మరియు వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ రంగంలోనికి దిగి ఈ అక్రమాలకు గుర్తించడం మరియు అక్రమ వ్యాపారులకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య కోసం దాఖలు చేస్తామని మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఈద్ అల్ రాషిదీ బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రత్యేక దృష్టితో దేశవ్యాప్తంగా లేని ధరల పెంపుపై వ్యతిరేకంగా తనిఖీ ముమ్మరం చేసేందుకు ఆదేశాలు జారీ కాబడినట్లు గమనించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







