భారత జూనియర్ హాకీ జట్టుకు భారీ నజరానా
- December 20, 2016
15 సంవత్సరాల తర్వాత భారత జూనియర్ హాకీ జట్టు 'జూనియర్ వరల్డ్ కప్' గెలుపొందిన సంగతి తెలిసిందే. ఫైనల్లో 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే ఈ ఘనవిజయాన్ని సాధించిన భారత జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలను బహుమానం ఇవ్వనుంది పంజాబ్ రాష్ట్రం. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. భారత జూనియర్ హాకీ జట్టులో హర్మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, హర్జీత్ సింగ్, గురిందర్ సింగ్ వంటి పంజాబీ ఆటగాళ్లకు ఈ బహుమానం అందనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







