శుక్రవారం ప్రారంభం కానున్న నూతన మస్జిద్..
- December 21, 2016
మనామా: దివంగత షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పేరిట నిర్మింపబడిన మస్జిద్ ను శ్రీశ్రీ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా శుక్రవారం ( రేపు ) అధికారికంగా ప్రారంభించనున్నారు.డియార్ అల్ మూహ్యాయరాక్ హార్ట్ లోపల ఉన్న అరబ్-ఇస్లామిక్ నిర్మాణం ప్రేరణగా ప్రత్యేక సాంకేతిక నమూనాలతో దివంగత షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మస్జిద్ నిర్మితమయ్యంది. మస్జిద్ కళాత్మక నమూనాలు అలంకరించిన ఒక విశేష గోపురం మరియు 45-మీటర్ల ఎత్తులో ఒక స్తంభం కలిగి ఉంటుంది.నగరం యొక్క ప్రధాన ద్వారం సమీపంలో మాస్టర్ ప్రణాళిక ప్రకారం డియార్ అల్ మూహ్యాయరాక్ మరియు పరిసర ప్రాంతాలు భక్తులు సులభంగా హాజరయ్యేందుకు ఈ మస్జిద్ అనువుగా ఉంది. సుమారు 1,050 భక్తులు ఇందులో ప్రార్ధనలు చేసుకొనేందుకు వసతి ఉంది.వివిధ ఆధునిక సమాజ కేంద్రాలు కూడా మసీదు సమీపంలో ఉన్నాయి.ఇక్కడ ఖుర్ఆన్ బోధనలు మరియు ఇస్లామిక్ అధ్యయనాలు అందిస్తుంది. ఒక కార్యక్రమాలు నిర్వహించుకొనే ప్రాంగణం సైతం ఈ మసీదు సమీపంలో ఉంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







