ప్రిన్స్ సెట్స్లోకి గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయి పటేల్..
- December 23, 2016
మహేష్బాబు- మురుగదాస్ల ప్రాజెక్టు ప్రస్తుతం గుజరాత్లో షూటింగ్ జరుగుతోంది. అహ్మదాబాద్లోని జైడస్ ఆసుపత్రిలో చిత్రానికి సంబంధించి కొన్ని సీన్లను షూట్ చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయి పటేల్ సెట్కి వచ్చారు. కుటుంబసమేతంగా లొకేషన్లోకి వచ్చిన నితిన్భాయ్ పటేల్, హీరో మహేష్బాబు, డైరెక్టర్ మురుగదాస్తో కలిసి ఫొటో దిగారు. ఈ విషయాన్ని నితిన్భాయ్ పటేల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ఇప్పటివరకు ప్రిన్స్ సెట్స్లోకి ఇలా రాజకీయ నేతలు ఎప్పుడు రాలేదని ఫస్ట్ టైం చూస్తున్నామని అంటున్నారు యూనిట్ సభ్యులు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







