ఖతార్ నేషనల్ లైబ్రరీకి చిన్నారుల పుస్తకాల వితరణ
- December 23, 2016
ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆఫ్ ఖతార్ (ఆక్సీ ఖతార్), చిల్డ్రన్స్ బుక్స్ని ఖతార్ నేషనల్ లైబ్రరీ (క్యుఎన్ఎల్)కి డొనేట్ చేసింది. ఖతారీ ఆధర్ మరియు క్యు టాలెంట్ ఫౌండర్ మర్యామ్ అల్ సుబై రాసిన పుస్తకాలివి. ఇందులో హమాద్ అండ్ హిస్సా అనే బ్రదర్ మరియు సిస్టర్కి చెందిన కథల పుస్తకాలు. ఇంటి గురించీ, రోడ్ సేఫ్టీ గురించి, అలాగే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ గురించిన ఈ పుస్తకాలు చిన్న పిల్లల్లో జ్ఞానం పెంచుతాయి. నాలుగోది 'హేయా బేయా'. ఒక్కో పుస్తకానికి సంబంధించి 50 కాపీల్ని క్యుఎన్ఎల్ అందుకుంది. ఈ తరహా డొనేషన్లు క్యుఎన్ఎల్ ద్వారా అందరికీ పుస్తకాలు చేరడానికి ఉపయోగపడ్తుందని క్యుఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సొహైర్ వాస్తవి చెప్పారు. ఆక్సీ కతార్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ ఆండ్రూ కెర్షావ్ మాట్లాడుతూ, ఖతారి చిల్డ్రన్స్ బుక్స్ సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







