హైదరాబాద్ లో ఏటీఎంలు బంద్..
- December 24, 2016
బ్యాంకులకు సెలవు.. తెరుచు కోని ఏటీఎంలతో శనివారం నగరవాసుల కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏటీఎంలలో నగదు వేస్తారని రోజంతా ఏటీఎం చుట్టూ తిరిగిన వా రికి నిరాశే మిగిలింది. ఏటీఎంల్లో నగదు లేక.. బ్యాంకులు తెరుచుకోక నగదు కోసం ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పెద్దనోట్లు రద్దయి 46 రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరకపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో 90 శాతం ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో ఏటీఎంల ముందు పలువురు చిరువ్యాపారాలు నిర్వహి స్తున్నారు. కోఠి, ఆబిడ్స్, చార్మినార్ ప్రాంతాల్లో ఏటీఎంలు తెరుచుకో కపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు పనిచేయ నప్పుడైనా ఏటీఎంల్లో నగదు వేసేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







